Thursday, April 25, 2024

మైసిగండి అమ్మవారి సేవలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే కె పి వివేకానంద తో కలిసి మైసిగండి అమ్మ వారిని దర్శించికుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్లు, GHMC కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కుత్బుల్లాపూర్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement