Wednesday, May 15, 2024

వివేకా హత్య కేసులో 43 పేజీల ఛార్జ్ షీట్

మాజీ మంత్రి వైఎస్ వివేకాహత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడపలోని సెంట్రల్ జైలు కేంద్రంగా కొద్దిరోజుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో బాగంగా గురువారం పులివెందులకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తిని విచారించారు. శ్రీనివాసులు పులివెందుల్లోని ఓ ప్రవేటు హాస్పటల్లో పనిచేస్తున్నారు. కాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 43 పేజీల సీబీఐ ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement