Saturday, May 4, 2024

AP: మంత్రి పెద్దిరెడ్డిని అడ్డుకున్న అంగ‌న్‌వాడీల‌పై కేసు న‌మోదు

ఈ నెల 23న సీఎం జగన్‌ పర్యటన ఉండటంతో సభాస్థలాన్ని పరిశీలించేందుకు మంత్రిగా పెద్దిరెడ్డి ఉరవకొండ వచ్చారు. ఈ క్రమంలో కాన్వాయ్‌ను వెళ్లనీయకుండా అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

దాదాపుగా అరగంట పాటు బైఠాయించి నిరసన తెలిపారు.ఉరవకొండకు చెందిన 12 మంది అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారని ఉరవకొండ తహసీల్దార్‌ చేసిన ఫిర్యాదు మేరకు అంగన్వాడీలపై కేసు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement