Thursday, May 2, 2024

చెట్టును ఢీకొన్న కారు… వీసీ భార్య మృతి

కారు చెట్టును ఢీకొన్న ప్రమాద ఘటనలో వీసీ భార్య మృతిచెందగా, వీసీకి, కారు డ్రైవర్ కు తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చేబ్రోలు హైవే వద్ద కారు చెట్టును ఢీకొంది. ఈ రోడ్డుప్రమాదంలో వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ భార్య ఉషశ్రీ మృతిచెందారు. వీసీ జానకిరామ్ కు, డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement