Monday, April 29, 2024

Breaking: రైతుల సంక్షేమం కోసం త‌ప‌నప‌డే వ్య‌క్తి వెంక‌య్య‌నాయుడు.. స్వ‌ర్ణ‌భార‌త్ వార్షికోత్స‌వంలో అమిత్‌షా..

నెల్లూరు జిల్లా వెంక‌టాచంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కుమార్తె నిర్వ‌హిస్తున్న‌ స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్ వార్షికోత్స‌వం జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ అమిత్ షా మాట్లాడారు.. రైతుల సంక్షేమం కోసం వెంక‌య్య‌నాడు నిరంత‌రం ఆలోచిస్తుంటారని,. మంత్రిగా అవ‌కాశం వ‌చ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ‌ను ఎంచుకున్నారని అన్నారు. ఈ సంద‌ర్భంగా అమిత్‌షా, వెంక‌య్య‌నాడు వెంక‌టాచ‌లంలోని అక్ష‌ర విద్యాల‌యాన్ని సంద‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement