Monday, April 29, 2024

Breaking : తెగిన అన్న‌మ‌య్య డ్యాం మ‌ట్టిక‌ట్ట‌..16మంది గ‌ల్లంతు..

క‌డ‌ప రాజంపేట వ‌ద్ద అన్న‌మ‌య్య డ్యాం మ‌ట్టిక‌ట్ట తెగిపోయింది. అన్న‌మ‌య్య డ్యాం క‌ట్ట తెగ‌డంతో చెయ్యేరులో వ‌ర‌ద పెరిగింది. వ‌ర‌ద ఉధృతికి చెయ్యేరులో 16మంది గ‌ల్లంత‌య్యారు. ఏపీలో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాల‌తో రాష్ట్రం అత‌లాకుతలం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement