Friday, May 10, 2024

Breaking : విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ త‌గిలి.. నాలుగు ఏనుగులు మృతి

పొలంలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ త‌గిలి నాలుగు ఏనుగులు మృతి చెందాయి. కాట్రగడ సమీపంలో విద్యుత్ షాక్ కి గురై నాలుగు ఏనుగులు మృతి చెందాయి..పార్వతీపురం మన్యం జిల్లా.. భామిని మండలంలో ఈ ఘోరం చోటు చేసుకుంది.
తివవ్వాకొండపైకి ఏనుగులు వెళుతున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది.అట‌వి అధికారులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement