Sunday, April 28, 2024

Breking: బ‌ద్వేల్‌.. 9వ రౌండ్ కంప్లీట్‌.. వైసీపీకి తిరుగులేని మెజారిటీ

బ‌ద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 77,002 ఓట్ల మెజారిటీ సాధించారు. బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ కు 19,029 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కమలమ్మ 5,519 ఓట్లు సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement