Thursday, May 2, 2024

AP : నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్‌…

సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. ఇవాళ ఈస్టర్ కావడంతో బస్సు యాత్రకు విరామం ప్రకటించారు జగన్. అనంతపురం శివారులోని సంజీవపురంలో జగన్ బస చేయనున్నారు. ఇక మళ్లీ.. రేపటి నుంచి బస్సు యాత్రకు ప్రారంభిస్తారు సీఎం జగన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement