Tuesday, May 7, 2024

బొలెరో, ఆటో ఢీ – ముగ్గురు దుర్మరణం

మహానంది మండలంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ముగ్గురుఅక్కడక్కడే మృతి చెందారు.మృతులు లక్ష్మి (40),సుబ్బమ్మ (45) బంగార్రాజు (27) గా గుర్తింపు. నంద్యాల గిద్దలూరు రహదారిపై బోయలకుంట్ల మెట్ట వద్ద బొలెరో, ఆటో ఢీకొనడంతో ఇద్దరు మహిళలతో పాటు ఆటో డ్రైవర్ బంగార్రాజు చనిపోయారు… మృతి చెందిన మహిళలు లక్ష్మీ, సుబ్బమ్మ మిట్నాలకు చెందిన వారీగా సమాచారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement