Friday, April 26, 2024

అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌కు బీజేపీ మ‌ద్ద‌తు

అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు తెలిపారు. విజ‌య‌వాడ‌లో బీజేపీ ఎస్సీ మోర్చా ప‌దాధికారుల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ….ఈనెల 21న రైతుల‌ పాద‌యాత్ర‌లో పాల్గొంటామ‌న్నారు. ద‌ళిత మోర్చా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొనాల‌న్నారు. అమ‌రావ‌తిలో రాజ‌ధానిని నిర్మించేది బీజేపీనే అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement