Friday, April 26, 2024

Breaking: ఏపీలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం

ఏపీలో దారుణం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాందుడు.. ఆరు సంవత్సరాల పాపపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఈ ఘాతుకానికి పాల్పడ్డ కామాందుడు శ్రీధర్​ని స్థానికులు ఇరగదీశారు. కర్రలు, చేతికందిన వాటితో మక్కెలిరగ తన్నినట్టు సమాచారం. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement