Friday, May 3, 2024

ప్ర‌భుత్వంపై ఫైర్ అయిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు

మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే వికేంద్రీకరణ అవుతుందా అని ప్రశ్నించారు. ఇప్పటికే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. మూడు రాజధానులు చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement