Friday, May 10, 2024

ఏపీకి రూ.5కోట్ల విరాళం అంద‌జేసిన ఏపీఎండీసీ

గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక‌ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) రూ.5 కోట్ల విరాళం ప్ర‌క‌టించింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డిల ఆధ్వ‌ర్యంలో అంద‌జేశారు. ఈ విష‌యాన్ని కూ యాప్ ద్వారా తెలిపారు.

Koo App
గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) రూ. 5 కోట్ల విరాళం. విరాళానికి సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌కు అందజేసిన గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి. #CMYSJagan #AndhraPradesh YSR Congress Party – YSRCP (@YSRCPOfficial) 25 July 2022
Advertisement

తాజా వార్తలు

Advertisement