Thursday, May 2, 2024

AP vs Telangana – బొత్సకు గంగుల కౌంటర్ – విద్యారంగంలో ఎపికి ఒక్క అవార్డైన వచ్చిందా అంటూ నిలదీత ..

కరీంనగర్ – విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు.గురువారం కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ విద్యావ్యవస్థలో కేరళను మించిపోయామన్నారు. టీఎస్పీఎస్సీలో స్కామ్ ను బయటపెట్టిందని తమ ప్రభుత్వమేనన్న ఆయన తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు.ఏపీకి ఒక్కటైనా అవార్డు వచ్చిందా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement