Wednesday, May 1, 2024

నార్కోటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీ మారాలి… సీఎం జగన్

నార్కోటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీ మారాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎక్సైజ్ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఎక్కడా మాదక ద్రవ్యాల వినియోగం ఉండొద్దన్నారు. ఎస్ఈబీ టోల్ ఫ్రీ గా నెంబర్ బాగా ప్రచారం చేయాలన్నారు. పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ సమన్వయంతో పనిచేయాలన్నారు. వారంలో ఒకరోజు తప్పనిసరిగా సమావేశం కావాలన్నారు. ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలన్నారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement