Thursday, April 18, 2024

తెలంగాణ కాంగ్రెస్ ఎపిసోడ్ పై బీజేపీ ఫోకస్..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎపిసోడ్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అసంతృప్త నేతలపై బీజేపీ గురి పెట్టింది. కాంగ్రెస్ అసంతృప్త నేతలను బీజేపీ నేత బండి సంజయ్ కలిసే అవకాశముంది. బండి సంజయ్ ఎవరెవరిని కలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. ఈ రోజు రాత్రికి బండి సంజయ్ ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఢిల్లీ వెళ్లేలోపు కాంగ్రెస్ అసంతృప్త నేతలతో బండి సంజయ్ భేటీ అయ్యే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement