Saturday, May 4, 2024

Breaking: రామ్ సింగ్ పై కేసులో ఏపీ హైకోర్టు స్టే

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసులో సీబీఐ ద‌ర్యాప్తు అధికారి రామ్ సింగ్ పై న‌మోదైన కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. క‌డ‌ప కోర్టు ఆదేశాల‌తో సీబీఐ అధికారిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీంతో సీబీఐ హైకోర్టును ఆశ్ర‌యించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement