Thursday, May 2, 2024

Anganwadi: చర్చిద్దాం రండి.. అంగ‌న్‌వాడీ సంఘాల‌కు ఏపీ ప్ర‌భుత్వం పిలుపు

ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీలను చర్చలకు ఆహ్వానించింది. సాయంత్రం కేబినెట్‌ సబ్‌ కమిటీతో అంగన్వాడీలు చర్చల్లో పాల్గోనున్నారు.

వెలగపూడిలోని సచివాలయంలో అంగన్‌వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది. వేతనాల పెంపుపై అంగన్‌వాడీలు పట్టుపడుతుంటే.. వేతనాలు పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని ప్రభుత్వం చెబుతోంది. ఏఐటీయూసీతోపాటు మరో రెండు సంఘాల ప్రతినిధులు చర్చలకు రావాలసిందిగా ఆహ్వానం పంపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement