Thursday, May 2, 2024

AP: వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష

వైద్యారోగ్య శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వాస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంలో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement