Friday, April 26, 2024

AP: విద్యార్థులకు ఆయుర్వేద వైద్యం పై అవ‌గాహ‌న..

నూజివీడు: ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటేనే మన పనులు మనం చేసుకోగలమని ఆయుష్ కమిషనర్, రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రెటరీ కల్నల్ వి రాములు అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ముసునూరు లోని ఏపీ ఆర్ ఎస్ బాలికల పాఠశాలలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆయుర్వేద వైద్యం పై అవగాహన కల్పించారు. విజయవాడ నుంచి ఆయుర్వేద వైద్యులు పరీక్ష నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement