Sunday, April 28, 2024

Andhra Pradesh – ఇంట‌ర్ అడ్వాన్స్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల …

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేశారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు కలిపి మొత్తంగా దాదాపు 4లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఫ‌లితాల‌ను http://www.manabadi.co.in/ చూడ‌వ‌చ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement