Tuesday, April 30, 2024

ద‌యాక‌ర్ రెడ్డి అంతిమ‌యాత్ర‌లో చంద్ర‌బాబు.. పాడె మోసిన టిడిపి అధినేత

చిన్న చింత కుంట… ఫ్రభ న్యూస్… ఉమ్మడి రాష్ట్రంలోని అమ్మరచింత నియోజకవర్గ మాజీ ఏంఎల్ఏ కోత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో క‌న్నుమూశారు. కాగా ఆయ‌న అంత్యక్రియలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజ‌రైయ్యారు. దయాకర్ రెడ్డి పార్థివ దేహనికి నివాళులర్పించారు..

కాగా ద‌యాక‌ర్ రెడ్డి తనయుడు సిద్దార్థ్ రెడ్డిని చంద్ర‌బాబు నాయుడు ఓదార్చారు. మాజీ ఏంఎల్ఏ సీతమ్మను ఓదార్చారు. అనంతరం దయాకర్ రెడ్డి అంతిమ యాత్రలో చంద్ర‌బాబు నాయుడు పాల్గొని పాడె మోశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement