Tuesday, April 30, 2024

అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం

అనంతపురం జిల్లాలో రెండు ఎలుగుబంట్లు సంచరించాయి. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం ముదిగల్లులో ఎలుగుబంట్లు సంచరించాయి. ముదిగల్లు శివారు ప్రాంతాల్లో రెండు ఎలుగుబంట్లు సంచరించడంతో గొర్రెల కాపర్లు కేకలు వేశారు. దీంతో అవి కొండల్లోకి వెళ్లిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement