Sunday, April 28, 2024

అనంతపురం జిల్లాలో 8మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో 8మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. పదవ తరగతి పరీక్షల సందర్భంగా నిర్లక్ష్యం వహించారని విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. రెగ్యులర్ పరీక్షల్లో ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ కాగా, ఓపెన్ స్కూలులో మరో ఆరుగురిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం 8మంది ఉద్యోగులను డీఈఓ సాయిరాం సస్పెండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement