Thursday, May 2, 2024

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు నిరసన సెగ

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు నిరసన సెగ తగిలింది. ఏపీలోని సత్యసాయి జిల్లాలోని చౌళూరుకు ఎంపీకి వెళ్తుండగా.. టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అయితే పోలీసులు టీడీపీ నేతలను చెదరగొట్టారు. పోలీసుల సాయంతో ఎంపీ గోరంట్ల అక్కడి నుంచి వెళ్లారు. ఈసందర్భంగా పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement