Thursday, May 2, 2024

అమరావతి ఉద్యమం…రాజధాని రైతుల మహాపాదయాత్ర..

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలకు వ్యతిరేకంగా అమరావతి రైతులు తమ పోరు ఉద్ధృతం చేస్తున్నారు. 684 రోజులుగా ఉద్యమాన్ని వివిధ రూపాల్లో హోరెత్తిస్తున్న రైతులు, మహిళలు.. నేటి నుంచి ప్రజా పాదయాత్ర పేరుతో ముందడుగు వేస్తున్నారు.తుళ్లూరులో ఉదయం 9 గంటల 5 ఐదు నిమిషాలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. ప్రజా పాదయాత్రకు తొలుత సమ్మతి నిరాకరించినప్పటికీ.. హైకోర్టు ఆదేశాలతో షరతులతో కూడిన అనుమతి పోలీసులు మంజూరు చేశారు. తొలి 6 రోజులు గుంటూరు జిల్లాలో ప్రజా పాదయాత్ర కొనసాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement