Saturday, May 4, 2024

సీఎం జ‌గ‌న్ కు అచ్చెన్నాయుడు బ‌హిరంగ లేఖ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఏపీ మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజ‌రాప్ అచ్చెన్నాయుడు బ‌హిరంగ లేఖ రాశారు. పాడిరైతుల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేద‌ని అన్నారు. పాడి రైతుల‌ను గాలికొదిలేశార‌న్నారు. అమూల్ కు ప్ర‌మోట‌ర్ గా మారార‌న్నారు. రాష్ట్ర నిధుల‌తో పాటు ఉపాధి హామీ నిధుల‌ను అమూల్ కోసం దారిమ‌ళ్లిస్తున్నార‌ని ఆయన లేఖ‌లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement