Wednesday, May 1, 2024

మంత్రి బొత్స‌పై మండిప‌డ్డ అచ్చెన్నాయుడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజ‌రాప్ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీ రాజధాని హైదరాబాదే అయితే.. వెళ్లిపోమనండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 వ‌ర‌కు ఏపీ రాజ‌ధాని హైద‌రాబాదే అని అన‌డంతో ఏపీ రాజధాని హైదరాబాదే అయితే.. వెళ్లిపోమనండి అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విభజన తర్వాత ఏపీ నుంచే పాలించాలని తాము ఇక్కడికి వచ్చామని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement