Wednesday, May 1, 2024

Breaking: ప్రమాణ స్వీకారానికి ఐదుగురు తాజా మాజీ మంత్రుల డుమ్మా

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. మంత్రుల చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందర్ ప్రమాణం చేయించారు. ఈ మంత్రివర్గ విస్తరణలో తమకు మంత్రి పదవులు రాకపోవడంతో కొందరు తాజా మాజీ మంత్రులు నిరసన గళమెత్తారు. ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఐదుగురు తాజా మాజీ మంత్రులు ఐదుగురు గైర్హాజరయ్యారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేకతోటి సుచరిత, రంగనాథ రాజు, ఆళ్ల నాని, అనిల్ యాదవ్ కు గైర్హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement