Wednesday, May 22, 2024

పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైద్యం వికటించి మహిళ మృతి…

దాచేపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న మహిళ నందిని భాయ్ కొన్ని గంటలకే వైద్యం వికటించడంతో మృతి చెందింది . దీంతో ప్రభుత్వ ఆసుపత్రి ముందు బంధువులు నిరసనకు రిగారు.. వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ మృతి చెందింది అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు ఆందోళ‌న చేస్తున్న‌వారిని శాంతింపజేశారు.. మృతురాలి స్వస్థలం దాచేపల్లి మండలం శంకరాపురం కాగా, మృతురాలికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement