Sunday, April 28, 2024

Breaking: ప్రకాశం జిల్లా దోర్నాల ఘాట్​లో టూరిస్టు బస్సు బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం తుమ్మల బయలు ఎకో టూరిజం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ శ్రీశైలం నుంచి పెద్ద దోర్నాల వైపు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement