Tuesday, April 30, 2024

AP: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు..

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదైంది. నోవా అగ్రిటెక్ కంపెనీ నల్లధనాన్ని చెలామణిలోకి తెచ్చి గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ పర్చూరు ఎమ్మెల్యే పై, ఆ కంపెనీ ఉద్యోగులు కొందరిపై ఇంకొల్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో వారిపై ఫిర్యాదు అందగా.. పోలీసులు న్యాయమూర్తి అనుమతి కోరారు. ఇందుకు పర్చూరు కోర్టు అనుమతి ఇవ్వడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ల మేరకు పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement