Sunday, April 28, 2024

AP : 8వ రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర

సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వరోజుకు చేరుకుంది. ఇవాళ తిరుపతిలోని గురువరాజు పల్లెలో ఉదయం జగన్ బస్సు యాత్ర ఆరంభం కానుంది.

- Advertisement -

మల్లవరం, ఏర్పేడు మీదుగా శ్రీకాళహస్తి బైపాస్.. అక్కడి నుంచి సింగనమలమీదుగా యాత్ర సాగనుంది.  డ్రైవర్స్ అసోసియేషన్స్ తో జగన్ ముఖాముఖి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం కాళహస్తి నాయుడుపేటలో బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement