Friday, April 26, 2024

Accident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలైయ్యారు. డివైడర్ ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. దీంతో మంటలు చెలరేగి కారు దగ్ధం అయింది. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement