Monday, April 29, 2024

స్వర్ణముఖి నదిలో ముగ్గురు గల్లంతు

ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భార్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో వర్షాలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం 250 కాలనీ వద్ద స్వర్ణముఖి నదిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. దీంతో వారి కోసం గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఘటనపై రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు పట్టించుకోలేని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement