Friday, May 17, 2024

స్పైసెస్ పార్క్ తో 1500మందికి ఉద్యోగావకాశాలు.. సీఎం జగన్

స్పైసెస్ పార్క్ వల్ల 1500మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లా యడ్లపాడులో ఐటీసీ సంస్థ రూ.200కోట్లతో ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… 14వేల మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఏడాదిలో ప్లాంట్ కు అడుగులు పడ్డాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement