Saturday, May 4, 2024

శ్రీవారి ద‌ర్శ‌నానికి 12గంట‌లు-హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు

తిరుమ‌ల వెంక‌న్న‌స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి 29కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచియున్నారు. తిరుమ‌ల‌కి భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డంతో 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.కాగా నిన్న స్వామివారిని 75, 175 మంది భక్తులు దర్శించుకున్నారు..31,979 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు వచ్చిందని అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement