Wednesday, April 24, 2024

ప్రజాప్రస్థానం 24వ రోజు: నకిరేకల్ లో షర్మిల పాదయాత్ర

నల్గొండ జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఆమె పాదయాత్ర నేటితో 24 వ రోజుకు చేరింది. ఆదివారం నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. వనిపాకాలలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. స్థానికులు, చేనేత కార్మికులతో పలకరిస్తూ నడక కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement