Thursday, April 25, 2024

నైట్ కర్ఫ్యూ.. యాదాద్రికి వెళ్తున్నారా?

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నేటి రాత్రి నుంచి నైట్‌కర్ఫ్యూ అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుండటంతో ఆలయాన్ని ఉదయం 5.30 గంటల తెరిచి రాత్రి 8 గంటలకు మూసివేస్తామని ఈఓ గీత తెలిపారు. ఆలయంలో నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement