Monday, April 29, 2024

Breaking | యాదాద్రి క‌లెక్ట‌ర్ ప‌మేలా బ‌దిలీ.. నూత‌న క‌లెక్ట‌ర్‌గా విన‌య్‌కృష్ణారెడ్డి నియామకం

యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న పమేలా సత్పతిని ప్రభుత్వం బ‌దిలీ చేసింది. ఈ మేర‌కు ఇవ్వాల (మంగ‌ళ‌వారం) ఉద‌యం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంత‌కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప‌మేలా స‌త్ప‌తిని జీఏడీలో రిపోర్ట్ చేయాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. కాగా, యాదాద్రి జిల్లా క‌లెక్ట‌ర్‌గా టీ. విన‌య్‌కృష్ణారెడ్డిని నియ‌మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement