Monday, May 6, 2024

నాంప‌ల్లిలో బ‌స్సు ఢీకొని మహిళ మృతి

బ‌స్సు దూసుకెళ్లి ఓ మ‌హిళ మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ హైదరాబాద్ లో చోటుచేసుకుంది. న‌గ‌రంలోని నాంపల్లిలో మ‌హిళ‌ రోడ్డు దాటుతుండగా.. ఆ మహిళ పైనుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ప్ర‌మాదంలో మృతురాలు యాడి బాయ్‌గా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈప్ర‌మాద ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement