Saturday, May 18, 2024

చార్జింగ్‌పెట్టి ఫోన్ మాట్లాడుతుంటే షాక్ కొట్టింది.. మనిషిని చంపేసిన ఫోన్​, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఘ‌ట‌న‌

గన్నేరువరం, (ప్రభన్యూస్ ): క‌రీంన‌గ‌ర్ జిల్లా గ‌న్నేరువ‌రం మండలంలో ఘోరం జ‌రిగింది. మైలారం గ్రామానికి చెందిన మడికంటి మల్లేశం (45) శనివారం ఇంట్లో సెల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అత‌ను అక్కడికక్కడే చ‌నిపోయాడు. ఈ సమాచారం అందడంతో ఎస్సై మామిడాల సురేందర్ అక్కడికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. దీనిపై త‌దుప‌రి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement