Thursday, May 2, 2024

శుభ‌నందిని చిట్ ఫండ్ బాధితుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం


వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణంలో శుభనందిని చిట్ ఫండ్ కార్యాలయం వద్ద బాధితుడు ఆత్మహత్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. చిట్టి ఏసీ క్లోజ్ అయిన కూడా ఆఫీస్ చుట్టూ సంవత్సరం కాలం తిప్పుతూ ఇబ్బందులు పెడుతున్నారని బాధితుడు ములుగు జిల్లాకు చెందిన రాజు ఆందోళన చెందుతూ ఆత్మహత్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement