Friday, May 3, 2024

పరిశుభ్ర తెలంగాణ సాధించడమే పల్లె, పట్టణ ప్రగతి ప్రధాన లక్ష్యం.. ఎమ్మెల్యే అరూరి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ పట్టణం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలనే సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వర్దన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలో పబ్లిక్ మరుగుదొడ్లను, వైకుంఠ రథాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ పాలక వర్గం, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement