Saturday, April 20, 2024

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధిస్తాం.. అంబటి రాంబాబు

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధిస్తామని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ టార్గెట్ లో కుప్పం కూడా ఉందన్నారు. పోలవరానికి డెడ్ లైన్ లేదన్నారు. ఎప్పుడు పూర్తి చేస్తామో డేట్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దశలవారీగానే పోలవరం పనులు పూర్తి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement