Thursday, April 25, 2024

CC రోడ్డు పనులకు ఎమ్మెల్యే పెద్ది శంకుస్థాపన

వరంగర్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. రూరల్ మండలం లక్నేపల్లి గ్రామ అభివృద్ధిలో రూ.50 లక్షల నిధులతో CC రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement