Sunday, May 5, 2024

రుద్రేశ్వరునికి పూజలు చేసిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు రుద్రేశ్వరునికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నాలుగు గంటల నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా భక్తులు బోలాశంకరుడి దర్శించుకొని అభిషేకాలు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement