Friday, May 10, 2024

బి.టిరోడ్డు..బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌కి శంకుస్థాప‌న చేసిన మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్

వరంగల్ : సంగెం మండలం బిక్కోజి నాయక్ తండ నుండి బాలు నాయక్ తండ వరకు బి.టి రోడ్డు .. బ్రిడ్జి నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు మహిళ, శిశు సంక్షేమ శాఖ, గిరిజనభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.. ఈ కార్యక్రమం లో చల్లా ధర్మారెడ్డి, పరకాల ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ డా. బి.గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement