Friday, May 3, 2024

పాద‌యాత్ర‌లో కొమ్మూరి, పొన్నాల వ‌ర్గాల మధ్య డిష్యుం డిష్యుం

జనగామ ఏప్రిల్ 28 ప్రభ న్యూస్ : సెల్ఫీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శుక్రవారం జనగామ నియోజకవర్గం లో కొన‌సాగుతోంది. ఈసంద‌ర్భంగా తరిగొప్పుల మండలం అబ్దుల్ నగరంలో పాద‌యాత్ర‌ సాగుతుండగా భ‌ట్టి విక్రమార్క సాక్షిగా పొన్నాల, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గీయులతో తోపులాట జ‌రిగింది. ఈ డిష్యుం డిష్యుం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై శాంతింప‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement